రాజకీయాలు
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు

తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షి నటరాజన్ ని నియమిస్తున్నట్లు కె సి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీం లో పని చేసిన కీలక సభ్యులలో ఒకరు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న దీపదాస్ మున్షి స్థానం లో మీనాక్షి నటరాజన్ ని నియమించారు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల వ్యక్తిగా మంచి పేరు ఉంది.

‘వార్‌-2’: హృతిక్‌ vs ఎన్టీఆర్.. డ్యాన్స్‌తో అదరగొట్టేదెవరు.?

‘వార్‌-2’: హృతిక్‌ vs ఎన్టీఆర్.. డ్యాన్స్‌తో అదరగొట్టేదెవరు.?

వార్‌-2′: హృతిక్‌ vs ఎన్టీఆర్.. డ్యాన్స్‌తో అదరగొట్టేదెవరు.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. స్పై జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్

చంద్రబాబు పై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్

చంద్రబాబు పై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్

చంద్రబాబు పై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైస్సార్సీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండి పడ్డారు

ఆప్ కొంప ముంచిన కాంగ్రెస్

ఆప్ కొంప ముంచిన కాంగ్రెస్

ఆప్ కొంప ముంచిన కాంగ్రెస్
అవడానికి 100 సంవత్సరాల చరిత్ర గల జాతీయ పార్టీ, అయినా గత మూడు సార్లు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరువలేకపోయింది. మూడు సార్లు ఎన్నికల్లో అంటే 15 సంవత్సరాలలో కాంగ్రెస్ ఒక సీట్ గెలుచుకోలేదన్నమాట. అయితే ఇన్ని సంవత్సరాలలో నేర్చుకున్న పాఠాలు ఏమిటి. ఒంటరిగా గెలిచే శక్తి లేని జాతీయ పార్టీ వేరే పార్టీ తో పొట్టుకోవచ్చు కాదా. కాంగ్రెస్ ఎలాగూ గెలవడం కానీ బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చడం ద్వారా ఆప్ అవకాశాలకు గండి కొట్టింది

ఓడిపోయిన ఆప్ ఉప ముఖ్య మంత్రి, మాజీ ముఖ్య మంత్రి

ఓడిపోయిన ఆప్ ఉప ముఖ్య మంత్రి, మాజీ ముఖ్య మంత్రి

ఓడిపోయిన ఆప్ ఉప ముఖ్య మంత్రి, మాజీ ముఖ్య మంత్రి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆప్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, ఢిల్లీ ఓటర్ లు, ఓటు ద్వారా చెప్పకనే చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు
ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఢిల్లీ లో ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే 36 సీట్లు గెలవాలి.

దస్త్రాల క్లియరెన్స్ లో ర్యాంక్ లు కేటాయించిన ముఖ్య మంత్రి

దస్త్రాల క్లియరెన్స్ లో ర్యాంక్ లు కేటాయించిన ముఖ్య మంత్రి

దస్త్రాల క్లియరెన్స్ లో ర్యాంక్ లు కేటాయించిన ముఖ్య మంత్రి
దస్త్రాల క్లియరెన్స్ లో డిసెంబర్ వరకు ఉన్న పని తీరుని బట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు మంత్రులకు ర్యాంక్ లు కేటాయించారు. ఎవరి ఏ రాంక్ వచ్చిందో చూడండి. త్వరిత గతిన ఈ దస్త్రాలను క్లియర్ చేయాలనీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
సీఎం కేటాయించిన ర్యాంక్ లు చూడండి

ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం భాజపా కే

ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం భాజపా కే

ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం భాజపా కే
అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు, స్పష్టమైన మెజారిటీ తో, భాజపా అధికారం లో కి వస్తుందని చెపుతున్నాయి. ప్రస్తుతరం అధికారం లో ఉన్న ఆప్ 20-30 స్థానాలు గెలుచుకుంటుందని, మరో సారి కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదు అని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి
భాజపాకు ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమైన మెజారిటీ రావడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి
• ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం భాజపా కు అనుకూలంగా మారిందని చెప్పవచ్చు.
• కలుషిత నీరు, అస్తవ్యస్తమైన రోడ్లు, ఆప్ అవినీతి వంటి అంశాలు ఆప్ పట్ల ఓటర్లు అసంతృప్తిగా ఉండవచ్చు.

ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం, బీజేపీ కి లాభిస్తుందా

ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం, బీజేపీ కి లాభిస్తుందా

ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం, బీజేపీ కి లాభిస్తుందా
ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం దేనికి సంకేతం. భాజపా విజయానికి సంకేతాలా.
గత ఎన్నికల్లో సాయంత్రమ్ ఐదు గంటలకు నమోదైన పోలింగ్ శతం 44.5%. అయితే ఈ ఎన్నికల్లో ఐదు గంటల దాక నమోదైన పోలింగ్ శాతం 58%.
13% శాతం పోలింగ్ పెరిగింది అంటే ఆప్ ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకం గా ఉన్నారా ప్రత్యేకంగా పురుష ఓటర్లు.

ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్

ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్

ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్
మరో ఐదు రోజుల్లో, అంటే ఫిబ్రవరి 5 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు ఐదు రోజుల ముందు కేజ్రీవాల్ కు పెద్ద షాక్
కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు
కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయినట్లుగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు

ఆంధ్ర ప్రదేశ్ వాట్స్ అప్ గవర్నెన్స్ : మన మిత్ర

ఆంధ్ర ప్రదేశ్ వాట్స్ అప్ గవర్నెన్స్ : మన మిత్ర

ఆంధ్ర ప్రదేశ్ వాట్స్ అప్ గవర్నెన్స్ : మన మిత్ర
భారత దేశంలో మొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకు వచ్చింది. వాట్సాప్ నెంబర్ : 95523 00009.
మొదటి ఫేజ్ లో 161 రకాల సేవలను అందించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. కీలకమైన శాఖల సేవలను మొదటగా అందించనుంది. రెవిన్యూ, మున్సిపల్, దేవాదాయ, ఇంధన,ఎ పీస్ర్టీసీ శాఖలకు సంబంధించిన సేవలు మొదట ప్రారంభిస్తారు.,