సెట్ లో అడుగుపెట్టబోతున్న నయనతార
నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో బిజీ గా ఉన్నారు. చేతిలో ఒక అరడజను సినిమాలు ఉన్నాయి. యశ్ హీరో గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ఉప శీర్షిక. కె వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ సినిమాకి గీతు మోహన్ దాస్ దర్శకురాలు. కియారా అద్వానీ కధానాయిక












