దేశ రాజధాని ఢిల్లీ లో కమలం వికసించేనా
భారతీయ జనతా పార్టీ మూడు సార్లు కేంద్రంలో అధికారం చేజిక్కించుంకుంది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గా మూడవ సారి బాధ్యతలు చేపట్టారు. అయితే దేశ రాజధాని ఢిల్లీ లో భాజపా పాగా వేయలేకపోయింది. మరి ఈ సారి కమలం వికసించేనా.
1999 కి ముందు భాజపా ఢిల్లీ పీఠం దక్కించుకున్నా, 1999 తర్వాత అంటే సుమారు 26 సంవత్సరాలు ఢిల్లీ లో పాగా వేయలేకపోయింది











