వార్తలు
కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్

కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్

కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్

కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయి ని దోషి గా కోర్ట్ తీర్పు వెలువరించింది.
సిబిఐ ఇచ్చిన ఆధారాలతో సెక్షన్ 64, 66, 103 (1), బి ఎన్ ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 120 మంది సాక్షులను విచారించిన కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది కోర్ట్

థమన్ ఆవేదనకు బాసటగా మెగాస్టార్

థమన్ ఆవేదనకు బాసటగా మెగాస్టార్

అభిమానులందు తెలుగు సినీ అభిమానులు వేరయా. ఒక హీరో గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇంకో హీరో ని నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సినీ అభిమాని ఈ విషయం అర్ధం చేసుకోలేరు.
తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్ళింది. అయితే తెలుగు సినిమా తెలుగు అభిమానులు మాత్రమే తీస్తున్నారు. ముఖ్యంగా అభిమానం వెర్రి తలలు వేస్తోంది. ఒక హీరో ని అమితంగా అభిమానించేవారు మరో హీరో సినిమా ని ప్లాప్ చేయాలనీ కోరుకుంటున్నారు. హీరోలందరూ బాగానే సఖ్యతగా ఉన్నారు. అభిమానుల వేషాలు వెర్రి తలలు వేస్తున్నాయి

తెలంగాణ బీర్ బాబులకు కింగ్ ఫిషర్ షాక్

తెలంగాణ బీర్ బాబులకు కింగ్ ఫిషర్ షాక్

తెలంగాణ బీర్ బాబులకు కింగ్ ఫిషర్ షాక్
కింగ్ ఫిషర్ బీర్ ను సప్లై చేసే యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కింగ్ ఫిషర్ బీర్ ను తెలంగాణ లో సప్లై చేయడం ఆపేసింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ మరో 15 రోజులు వరకు సరిపోతాయి. అయితే ఆ తర్వాత కింగ్ ఫిషర్ బీర్ దొరకదు. ఇది బీర్ బాబులకు షాకింగ్ న్యూస్.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల భారీ ప్యాకేజిని ప్రకటించింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి, నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ధన్యవాదాలు తెలిపారు

టీం ఇండియా కు బీసీసీఐ మార్గదర్శకాలు!

టీం ఇండియా కు బీసీసీఐ మార్గదర్శకాలు!

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు కోసం, బీసీసీఐ, 10 మార్గదర్శకాలను జారీ చేసింది.
న్యూజీలాండ్ తో సొంత గడ్డపై ఘోర పరాజయం, ఆ తరవాత, ఆస్ట్రేలియా గడ్డపై, ఆస్ట్రేలియా చేతిలో గవాస్కర్ బోర్డర్ ట్రోఫీని 3-1 తో ఓడిపోవడం,
జట్టులో సీనియర్ ల ఘోర వైఫల్యాలు, డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రావడం తో బీసీసీఐ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ను తప్పించి, సితాన్షు కోటక్ ని నియమించడంతో పాటు ఆటగాళ్లందరికి 10 మార్గదర్శకాలను జారీ చేసింది. అంతే కాదు, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించింది

సచిన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

సచిన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

సచిన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్
సచిన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. సచిన్ టెండూల్కర్ మళ్ళీ బ్యాట్ పెట్టబోతున్నాడు. వచ్చే నెల (ఫిబ్రవరి) 22 నుండి, మార్చ్ 16 వరకు జరగబోయే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నమెంట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడబోతున్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తోలి సీజన్ భారత్ లోనే జరుగుతోంది.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి ; ఆస్పత్రిలో జేరిన నటుడు

సైఫ్ అలీ ఖాన్ పై దాడి ; ఆస్పత్రిలో జేరిన నటుడు

సైఫ్ అలీ ఖాన్ పై దాడి ; ఆస్పత్రిలో జేరిన నటుడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి, బాంద్రా వెస్ట్ లో ఉన్న, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కి వచ్చి కత్తి తో దాడి చేశాడు. ఐదు, ఆరు చోట్ల సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయి. గాయ పడిన సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు

భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు స్కోరు

భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు స్కోరు

భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు స్కోరు
భారత, ఐర్లాండ్ మహిళా జట్ల మద్య జరుగుతోన్న మూడవ వన్డేలో భారత మహిళల జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయియింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది
ఓపెనర్లు ప్రతీక రావల్, స్మ్రితి మందాన మొదటి వికెట్ కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభం

కాసుల కప్, ధమాకా క్రికెట్ కప్ కు రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభమవుతోంది.
మొదటి మ్యాచ్ కు, కలకత్తా లోని, ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతోంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే జరగబోతోంది. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

వన్ డే లో ట్రిపుల్ సెంచరీ తో ఇరా జాదవ్ విధ్వంసం

వన్ డే లో ట్రిపుల్ సెంచరీ తో ఇరా జాదవ్ విధ్వంసం

వన్ డే లో ట్రిపుల్ సెంచరీ తో ఇరా జాదవ్ విధ్వంసం.
భారత జట్టు మహిళా క్రికెటర్ నూతన సంవత్సరం లో సంచలనం సృష్టించింది. టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టడం కష్టం. వన్ డే మ్యాచ్ లో జట్టంతా కలిసి 300 పరుగులు చేయడం కూడా కష్టమే. అయితే అండర్ 19 స్థాయిలో ముంబై, మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, భారత మహిళా జట్టు యువ క్రికెటర్ విధ్వంసం సృష్టించింది

ఎల్ అండ్ టి చైర్మన్ వ్యాఖ్యలపై దుమారం

ఎల్ అండ్ టి చైర్మన్ వ్యాఖ్యలపై దుమారం

వారానికి ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కంపెనీ ఓనర్ ఒక లాగ, ఎంప్లాయ్ ఒక లాగా ఆలోచిస్తాడు. ఇద్దరు కరెక్ట్. అయితే వారి వారి పరిస్థితులను బట్టి ఎన్ని గంటలు పని చేయాలనుంది ఉంటుంది

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

అనంతపురం లో ఈ రోజు జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయినట్లుగా తెలుస్తోంది. బాల కృష్ణ హీరో గా, బాబీ దర్శకత్వంలో వస్తోన్న డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.