వార్తలు
3 వ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం

3 వ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం

మూడవ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం

మూడవ టి 20 లో భారత్ పై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుచుకోవాలన్న భారత ఆశలకు ఇంగ్లాండ్ గండి కొట్టింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో 2-1 తో నిలిచింది
వరసగా మూడవ సారి టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు సూర్యకుమార్ యాదవ్. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది

మూడవ టి 20 లో భారత జట్టు లక్ష్యం 172 పరుగులు

మూడవ టి 20 లో భారత జట్టు లక్ష్యం 172 పరుగులు

మూడవ టి 20 లో భారత జట్టు లక్ష్యం 172 పరుగులు
వరసగా మూడవ సారి టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు సూర్యకుమార్ యాదవ్. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సాల్ట్ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు స్కోర్ బోర్డు ను డకెట్, బట్లర్ ధాటిగా ఆడుతూ పరిగెత్తించారు

టాప్ 10 న్యూస్

టాప్ 10 న్యూస్

టాప్ 10 న్యూస్
• జనవరి 29 మధ్యాహ్నం 2.10 నిమిషాలకు హరి హర వీర మల్లులో ని మొదటి సాంగ్ ‘మాట వినాలి’ పాట వెనుక ఏం జరిగిందో మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ పాటను పవన్ కల్యాణ్ గారు పాడారు

• విశ్వంభర బీట్స్ ని వినిపించాలని ఉన్నట్లు దర్శకుడు వశిష్ట పోస్ట్ చేశారు చంద్రబోస్, కీరవాణి, చిరంజీవితో ఉన్న పిక్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు

అండర్ 19 మహిళల వరల్డ్ కప్ : తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సెంచరీ

అండర్ 19 మహిళల వరల్డ్ కప్ : తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సెంచరీ

అండర్ 19 మహిళల వరల్డ్ కప్ : తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సెంచరీ
అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ లు గొంగడి త్రిష, కమలిని మొదటి వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగుల వద్ద కమలిని అవుట్ అయ్యారు.

ఆదాయ పన్నును రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కార్ !

ఆదాయ పన్నును రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కార్ !

ఆదాయ పన్నును రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కార్ !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆదాయపు పన్నును రద్దు చేయాల ని భావిస్తున్నట్లు తెలుస్తోంది, అమెరికా “మనల్ని ధనవంతులుగా చేసిన వ్యవస్థ”కి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా వ్యవస్థలోకి డబ్బు ప్రవాహాన్ని పెంచి తద్వారా అర్ధిక వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది

హోరా హోరీగా సాగిన రెండవ టి 20 పోరులో భారత్ దే గెలుపు

హోరా హోరీగా సాగిన రెండవ టి 20 పోరులో భారత్ దే గెలుపు

హోరా హోరీగా సాగిన రెండవ టి 20 పోరులో భారత్ దే గెలుపు
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో, టాస్ గెలిచిన భారత్, ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆడే క్రమంలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్ లు ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల 165 పరుగులు చేసింది.

తెలుగు పద్మాలకు అభినందనలు

తెలుగు పద్మాలకు అభినందనలు

కేంద్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డు లను ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో పద్మ భూషణ్ , వైద్య విభాగంలో డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు లు లభించాయి. అంతే కాకుండా మరికొంతమందికి పద్మశ్రీ అవార్డు లభించింది

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్
కేంద్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డు లను ప్రకటించింది. నందమూరి బాలకృష్ణకు, కళా రంగంలో పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. భారత దేశంలో పద్మ భూషణ్ మూడవ అత్యుత్తమ పురస్కారం.

పూమా (PVMA) బ్రాండ్ అంబాసిడర్ గా పి వి సింధు

పూమా (PVMA) బ్రాండ్ అంబాసిడర్ గా పి వి సింధు

పూమా బ్రాండ్ అంబాసిడర్ గా పి వి సింధు
ప్రముఖ ఫుట్ వేర్ బ్రాండ్ పూమా, బాడ్మింటర్ ప్లేయర్ పి వి సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.
పి వి సింధు రాకను స్వాగతిస్తూ బ్రాండ్ పేరును పూమా రీబ్రాండ్ చేసింది. పి వి సింధు పేరులో మొదటి రెండు అక్షరాలైన పి, వి లను చేర్చి ‘PUMA’ ను ‘PVMA’ గా మార్చింది. ఇది వినూత్నమైన ఆలోచన

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యం గా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ తో సమావేశమవుతున్నారు.
తెలంగాణ లో పెట్టుబడి పెట్టడానికి 10 కి పైగా కంపెనీలు తమ ఆసక్తిని చూపించాయి అంతే కాకుండా ప్రభుత్వం తో ఎంఓయూ లు కూడా చేసుకున్నాయి

రామ్ గోపాల్ వర్మ కు జైలు శిక్ష

రామ్ గోపాల్ వర్మ కు జైలు శిక్ష

రామ్ గోపాల్ వర్మ కు జైలు శిక్ష
అవును, మీరు చదివింది నిజమే. ఇప్పుడే నేను మారిపోయాను అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ కు షాక్. చెక్ బౌన్స్ కేసులో గతం లో ఒక వ్యక్తి వేసిన కేసులో అంధేరి కోర్ట్ రామ్ గోపాల్ వర్మ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగున్నాడు రామ్ గోపాల్ వర్మ అనే అభియోగం కూడా ఉంది

పుష్పరాజ్, దిల్ రాజులపై ఐటి దాడులు

పుష్పరాజ్, దిల్ రాజులపై ఐటి దాడులు

పుష్పరాజ్, దిల్ రాజులపై ఐటి దాడులు

గత రెండురోజుల నుండి దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు, ఇళ్లలో ఐటి దాడులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే
ఈ దాడులను ఇండస్ట్రీ మీద జరుగుతున్న ఐటి దాడులుగా దిల్ రాజు అభివర్ణించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడులు కేవలం మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద దాడులుగా చూడాలి