వార్తలు
పీఎం మోడీ కి ధన్యవాదాలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి

పీఎం మోడీ కి ధన్యవాదాలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి

పీఎం మోడీ కి ధన్యవాదాలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి

భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యం గా ఈ సంవత్సరం చివరిలో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES) ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే
ఈ నేపథ్యంలో కొంత మంది సీనియర్ నటులు, వ్యాపార వేత్తలతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వీరి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

రామ్ గోపాల్ వర్మకు షాక్ ల మీద షాక్ లు

రామ్ గోపాల్ వర్మకు షాక్ ల మీద షాక్ లు

రామ్ గోపాల్ వర్మకు షాక్ ల మీద షాక్ లు
రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తాను మారిపోతున్నాను ఇకపై మంచి సినిమాలు తీస్తాను అని ప్రకటించినప్పటి నుండి రామ్ గోపాల్ వర్మ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి

ఇంగ్లాడ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం

ఇంగ్లాడ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం

ఇంగ్లాడ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగపూర్ లో జరుగుతోన్న మొదటి వన్ డే లో భారత జట్టు ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడలేదు
249 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకు అవుట్ అవ్వగా, జైస్వాల్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఇంగ్లాండ్ తో వన్ డే : భారత లక్ష్యం 249 పరుగులు

ఇంగ్లాండ్ తో వన్ డే : భారత లక్ష్యం 249 పరుగులు

ఇంగ్లాండ్ తో వన్ డే : భారత లక్ష్యం 249 పరుగులు
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగపూర్ లో జరుగుతోన్న మొదటి వన్ డే లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది
ఇంగ్లాండ్ 47.4 ఓవర్ లలో 248 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

భారత వలసదారులకు సంకెళ్లు

భారత వలసదారులకు సంకెళ్లు

భారత వలసదారులకు సంకెళ్లు
ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టిన వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్నాడు
20,400 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళందరిని ఇండియా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 17900 మందిని వెనక్కి పంపేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారని సమాచారం

శ్రీ పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ 

శ్రీ పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ 

శ్రీ పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధ పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు.
రేపు జరిగే కాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం లేదు
ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది

అంతమంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారా

అంతమంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారా

అంతమంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారా

ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసదారులందరిని వెనక్కి పంపిస్తునాడు. అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టిన వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నాడు
టెక్సాస్ నుండి బయలుదేరిన అమెరికా విమానం ఈ రోజు మధ్యాన్నం 1:55 గంటలకు పంజాబ్ ….

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ,  మహాకుంభ మేళా కు నరేంద్ర మోడీ

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ, మహాకుంభ మేళా కు నరేంద్ర మోడీ

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ, మహాకుంభ మేళా కు నరేంద్ర మోడీ
కేంద్రం లో అధికారం లో ఉన్నా, 1998 తరవాత ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయింది భాజపా. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని భాజపా సర్వ శక్తులు వడ్డీ పోరాడుతోంది.

వన్డే సిరీస్ కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి

వన్డే సిరీస్ కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి

వన్డే సిరీస్ కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిబ్రవరి 6 నుండి జరగ బోయే వన్ డే సిరీస్ కు ఎంపికయ్యాడు
ఇటీవల ముగిసిన 5 మ్యాచ్ ల టి 20 సిరీస్ లో 14 వికెట్లు తీసి ప్లేయర్ అఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు వరున్ చక్రవర్తి. మూడవ టి 20 మ్యాచ్ లో 5 వికెట్లు కూడా తీసుకున్నాడు.

సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ కి ఏం డొనేట్ చేశాడో తెలుసా

సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ కి ఏం డొనేట్ చేశాడో తెలుసా

సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ కి ఏం డొనేట్ చేశాడో తెలుసా
సోను సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ మేరకు ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు
@SonuSood , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! @SoodFoundation ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్స్‌లను ఉదారంగా విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు

5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ముంబై లో జరిగిన 5 వ టి 20 లో ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీనితో భారత్ సిరీస్ ను 4-1 తో గెలుచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు. గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి

అభిషేక్ శర్మ రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ

అభిషేక్ శర్మ రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ

అభిషేక్ శర్మ రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టి 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు. గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు
అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి