వార్తలు
విద్యార్థులకు ‘అపార్ ఐడి’ తప్పనిసరి

విద్యార్థులకు ‘అపార్ ఐడి’ తప్పనిసరి

విద్యార్థులకు ‘అపార్ ఐడి’ తప్పనిసరి
ఆధార్ కార్డు గురించి అందరికి తెలిసిందే. ఆధార్ కార్డు లాంటిదే ఈ అపార్ కార్డు లేదా అపార్ ఐడి
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ, పై చదువులు చదివేవారందరికి అపార్ ఐడి తప్పని సరి గా తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

మూడవ వన్ డే లో భారత్ ఘన విజయం ; 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్

మూడవ వన్ డే లో భారత్ ఘన విజయం ; 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్

మూడవ వన్ డే లో భారత్ ఘన విజయం ; 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ, ఆఖరి వన్ డే లో భారత జట్టు, ఇంగ్లాండ్ పై 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడు మ్యాచ్ ల సిరీస్ భారత జట్టు 3-0 తో గెలుచుకుంది. అంతకు ముందు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టి 20 సిరీస్ ను భారత్ 4-1 తో గెలుచుకుంది.

అవినీతి సూచీలో, భారత దేశానికి 96 వ స్థానం

అవినీతి సూచీలో, భారత దేశానికి 96 వ స్థానం

అవినీతి సూచీలో, భారత దేశానికి 96 వ స్థానం
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం అవినీతి సూచీలో భారత దేశం 96 వ స్థానం లో ఉంది. 180 దేశాలకు సంబంధించిన నివేదిక భారత దేశానికి 96 వ స్థానం. దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం

నో పాలిటిక్స్ ; ఓన్లీ మూవీస్ – మెగా స్టార్ చిరంజీవి

నో పాలిటిక్స్ ; ఓన్లీ మూవీస్ – మెగా స్టార్ చిరంజీవి

నో పాలిటిక్స్ ; ఓన్లీ మూవీస్ – మెగా స్టార్ చిరంజీవి
బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి అందరి గుస, గుసలకు తెర దించారు
రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. పెద్ద, పెద్ద నేతలను కలుస్తున్నానంటే సేవ కార్యక్రమాలు, ఇతరత్రా మాత్రమే. ప్రముఖ రాజకీయ నేతలతో కలిసిన సందర్భాలలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు.

అరంగేట్రంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడి రికార్డు స్కోర్, అయినా తప్పని ఓటమి

అరంగేట్రంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడి రికార్డు స్కోర్, అయినా తప్పని ఓటమి

క్రికెట్ : అరంగేట్రంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడి రికార్డు స్కోర్, అయినా తప్పని ఓటమి
న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ముక్కోణపు సిరీస్ లో భాగాంగా, ఈ రోజు లాహోర్ లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ Matthew Breetzke అరంగేట్ర మ్యాచ్ లోనే ప్రపంచ రికార్డు సృష్టించాడు.

పరీక్షాపే చర్చ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ

పరీక్షాపే చర్చ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ

పరీక్షాపే చర్చ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో స్ఫూర్తి ని కలిగించాడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం పరీక్షాపే చర్చ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢిల్లీ లోని సుందరవనం లో జరిగిన ఈ 8 వ ఎడిషన్ పరీక్షాపే చర్చ కార్యక్రమం వీడియో ని, ఈ రోజు ప్రధాన మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు

ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై ఆసక్తి

ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై ఆసక్తి

ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై ఆసక్తి
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నేడే ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఫ్రాన్స్ లోని ధర్మో న్యూక్లియర్ రియాక్టర్ ని సందర్శిస్తారు. ప్రధాని మోడీ, నేడు, రేపు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.

ఇంగ్లాండ్ పై, భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం

ఇంగ్లాండ్ పై, భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం

ఇంగ్లాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం
305 పరుగుల విజయలక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్ చక్కటి శుభారంభాన్ని అందించారు. వీళ్లిద్దరు మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చాలా రోజుల తరవాత హిట్ మాన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 12 ఫోరులు ఉన్నాయి

కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్

కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్

కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఒక మహిళా చేసిన ఆరోపణలతో కిరణ్ రాయల్ వివాదం లో చిక్కకున్నాడు. తనను అన్ని విధాలుగా వాడుకుని కోటి రూపాయలు డబ్బు కాజేశారని ఒక మహిళ తిరుపతి కి చెందిన జన సేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసింది.

కటక్ వన్ డే : భారత లక్ష్యం 305 పరుగులు

కటక్ వన్ డే : భారత లక్ష్యం 305 పరుగులు

కటక్ వన్ డే : భారత లక్ష్యం 305 పరుగులు
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్ లో జరుగుతోన్న రెండవ వన్ డే లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్ ల లో 304 పరుగులు చేసింది
ఓపెనర్ లు ఫీల్ సాల్ట్, డకెట్ లు మొదటి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాడ్ జట్టు ఓపెనర్లు సాల్ట్, డకెట్ లు వికెట్ కాపాడుకుంటూ…..

26 ఏళ్ళ తరవాత ఢిల్లీ పీఠం పై భాజపా

26 ఏళ్ళ తరవాత ఢిల్లీ పీఠం పై భాజపా

26 ఏళ్ళ తరవాత ఢిల్లీ పీఠం పై భాజపా
26 సంవత్సరాల తరవాత ఢిల్లీ ప్రజలు భాజపా కు పట్టం కట్టారు. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్ లు స్పష్టమైన తీర్పు చారు.
ఆప్ మాజీ ముఖ్యమంత్రి, అధ్యక్షుడు అయిన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అంతే కాకుండా ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా ఓడిపోయారు.