మైత్రి మూవీ మేకర్స్ 1400 కోట్ల దూకుడు
టాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ 1 ప్రౌడక్షన్ హౌస్ అంటే మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పాలి. భారీ ప్రోజెక్టుల నుండి చిన్న ప్రాజెక్ట్ ల వరకు ఎక్కడ చూసిన మైత్రి మూవీ మేకర్స్ కనపడుతున్నారు. పుష్ప 2 తో ఇండియా లోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది












