టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీనిధిశెట్టి, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. అయితే ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ మూవీ ఫ్రాంచైజీ మూడో పార్ట్ ‘టిల్లు క్యూబ్’ చేయనున్నట్లు












