శ్రీ విష్ణు హీరో గా, హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మృత్యుంజయ్. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు.
గేమ్ ఓవర్ అంటే, నేను అయిపోయిందనుకునేవరకు అవదు అనే డైలాగు ఆకట్టుకుంది

