వార్తలు
తల్లి తండ్రుల బాధ్యత, పిల్లలదే – సుప్రీమ్ కోర్ట్

తల్లి తండ్రుల బాధ్యత, పిల్లలదే – సుప్రీమ్ కోర్ట్

జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసిన తల్లి తండ్రుల బాధ్యత పిల్లలదేనని (కొడుకైన కూతురైన) సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో, కొంత ఆస్తి తీసుకున్నాక తల్లి తండ్రులను విస్మరించిన కొడుకు కు సంబంధించిన కేసులో సుప్రీమ్ కోర్ట్ ఈ విషయం స్పష్టం చేసింది. ఇంతకు ముందు కొడుకు కు ఇచ్చిన అస్తి మీద, తిరిగి తల్లి తండ్రులకు యాజమాన్య హక్కులు వచ్చేలా తీర్పు ఇచ్చింది

విజృంభించిన భారత పేస్ బౌలర్లు ; కుప్పకూలిన ఆస్ట్రేలియా

విజృంభించిన భారత పేస్ బౌలర్లు ; కుప్పకూలిన ఆస్ట్రేలియా

విజృంభించిన భారత పేస్ బౌలర్లు ; కుప్పకూలిన ఆస్ట్రేలియా. భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది

పుష్ప కు ఊరట ; రెగ్యులర్ బెయిల్ మంజూరు

పుష్ప కు ఊరట ; రెగ్యులర్ బెయిల్ మంజూరు

పుష్ప కు ఊరట ; రెగ్యులర్ బెయిల్ మంజూరు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, మధ్యంతర బెయిల్ పై విడుదల అవడం జరిగింది. హై కోర్ట్ ఆదేశాలతో, అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ అప్పీల్ చేశారు.

ఐదవ టెస్ట్ లో లంచ్ విరామానికి భారత్ 57/3 ; ఆడకుండానే రోహిత్ అవుట్

ఐదవ టెస్ట్ లో లంచ్ విరామానికి భారత్ 57/3 ; ఆడకుండానే రోహిత్ అవుట్

ఐదవ టెస్ట్ లో లంచ్ విరామానికి భారత్ 57/3 ; ఆడకుండానే రోహిత్ అవుట్. భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి 3 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది.

ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

క్రీడా పురస్కారాలతో అత్యున్నతమైన పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం నలుగురికి ప్రకటించింది.

సంధ్య థియేటర్ ఘటన  – డి జి  పి, హైదరాబాద్ సీపీ కి NHRC నోటిసులు

సంధ్య థియేటర్ ఘటన  – డి జి  పి, హైదరాబాద్ సీపీ కి NHRC నోటిసులు

సంధ్య థియేటర్ ఘటన – డి జి పి, హైదరాబాద్ సీపీ కి NHRC నోటిసులు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన రోజు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనే విషయమై ఒక నివేదిక ను సంపర్పించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, డి జి పి, హైదరాబాద్ సీపీ కి నోటీసులు పంపించింది

కె టి ఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్

కె టి ఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్

కె టి ఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్
BRS ప్రెసిడెంట్ KTR, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల సమావేశం తరవాత నిన్న (సోమవారం) ఆ విషయంపై మాట్లాడుతూ, సినిమా వాళ్లతో సెటిల్ చేసున్నారు అందుకే ఇప్పుడు ఏమి మాట్లాడడం లేదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు ఘాటుగా, సుతి మెత్తగా స్పందించారు.

2024 : మెగా పవర్ గ్లోబల్ ఇయర్

2024 : మెగా పవర్ గ్లోబల్ ఇయర్

2024 : మెగా పవర్ గ్లోబల్ ఇయర్

2024 వ సంవత్సవరం మెగా నామ సంవత్సరం గా చెప్పవచ్చు. మెగా ఫాన్స్ చాలా శుభవార్తలు విన్నారు. మెగా స్టార్ చిరంజీవి : 2024 మే నెల లో కేంద్ర ప్రభుత్వం, భారత పౌరులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ తో మెగా స్టార్ చిరంజీవి ని సత్కరించింది.

సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ; పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ; పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ; పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మన దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసింది. మన దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారు.

Breaking : గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్

Breaking : గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దిల్ రాజు నిర్మిస్తోన్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సంధ్య థియేటర్ ఘటనపై , అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద స్థాయినుంచి ఎదిగిన గొప్ప నాయకుడని అన్నారు

4వ టెస్ట్ లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం

4వ టెస్ట్ లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం

భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టులో 340 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 155 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్ఠాలలో పడిన భారత జట్టును, జైస్వాల్, రిషబ్ పంత్ నాలుగవ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు