సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన రోజు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనే విషయమై ఒక నివేదిక ను సంపర్పించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, డి జి పి, హైదరాబాద్ సీపీ కి నోటీసులు పంపించింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందిన విషయం తెలిసిందే. రేవతి కుమారుడు ప్రస్తుతం శ్రీ తేజ్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

