బుక్ మై షో లో, గేమ్ చేంజర్, తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ అవలేదు. అభిమానులు అందరూ తెగ వర్రీ అయిపోయారు. గేమ్ చెంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వొంటి గంటకు బెనిఫిట్ షో కు అనుమతి లభించలేదు. అయితే తెల్లవారుజామున నాలుగు...
బుక్ మై షో లో, గేమ్ చేంజర్, తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ అవలేదు. అభిమానులు అందరూ తెగ వర్రీ అయిపోయారు. గేమ్ చెంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వొంటి గంటకు బెనిఫిట్ షో కు అనుమతి లభించలేదు. అయితే తెల్లవారుజామున నాలుగు...
తిరుపతి విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట, ఒకరి మృతి
జనవరి 10 న, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని, తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల ను ఇవ్వడానికి గేట్ లు ఓపెన్ చేశారు.
ఈ టోకెన్లను జారీ చేసే సమయంలో, తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద, ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది
బ్రేకింగ్ న్యూస్ : AP సంక్రాంతి సినిమాలు, ఇంటర్ పరీక్షలు
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సినిమా టికెట్ రేట్ల పెంపు, ఇంటర్ మొదటి సంవత్స్రరం పరీక్షలకు సంబంధించిన వార్తలు
రిటైర్ అయినా జడ్జి లకు సంబంధించి, న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం.
ఈ సందర్భంలో పదవి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలకు సంబంధించి, ప్రభుత్వం ఆర్ధిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని అటార్నీ జనరల్ వెంకటరమణి చెప్పారు. ఈ విషయంపై సుప్రీమ్ ధర్మాసనం తీవ్రం గా స్పందించింది.
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ ఎన్నికలను ఫిబ్రవరి 5 న నిర్వస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8 న ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గారు తెలిపారు
కె టి ఆర్ కు హై కోర్ట్ లో ఎదురు దెబ్బ
ఫార్ములా ఈ కార్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా గా, సుమారు 55 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కే టి ఆర్ పై ఎ సీబీ ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించింది. ఈ కేసులో కే టి ఆర్ ను A1 గా, ఐ ఎ ఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ ఎమ్ డి ఏ ఇంజనీర్ ని A3 గా కేసు నమోదు చేశారు.
పవన్ కల్యాణ్, దిల్ రాజు ఆర్ధిక సాయం
రాజముండ్రి లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటివెళ్లే క్రమంలో ఇద్దరు యువకులు శ్రీ చరణ్, శ్రీ మణికంఠ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాకినాడకు చెందిన చరణ్, మణికంఠ లు ఏడీబీ రోడ్డుపై బైక్ మీద ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన వాహనం ధీ కొట్టడంతో ఈ యువకులు మృతి చెందారు
శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కు అనుమతి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి, కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీ తేజ్ ను పరామర్శించాలనుకుంటున్న అల్లు అర్జున్ కు, రామ్ గోపాల్ పేట పోలీసులు, షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
ఈవెంట్ డాన్సులు, సాంగ్స్, స్పీచెస్ తో ప్రారంభమైంది. గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చేలోపే కొన్ని స్పీచ్ లను ముగించేశారు రామ్ చరణ్, నిర్మాత, దర్శకుల స్పీచ్ కూడా సింపుల్ గా ఉంది ఈవెంట్ లో ప్రధానం శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ హైలైట్ అని...
గవాస్కర్, బోర్డర్ ట్రోఫీ ల భాగంగా, భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన, ఆస్ట్రేలియా, గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ ని 3-1 తో గెలుచుకుంది ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్ ల నష్టానికి 141 పరుగుల తో, ఈ రోజు...
హోరాహోరీ గా సాగుతోన్న ఐదవ టెస్ట్.
భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది
.భారత జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో 157 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. రిషబ్ పంత్ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా, దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10 న వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతే కాదు బెనిఫిట్ షో లకు కూడా అనుమతి ఇచ్చింది అర్ధరాత్రి ఒంటి గంటకు వేస్తోన్న ప్రీమియర్ షో టికెట్ ధర 600...