తిరుపతి విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట, ఒకరి మృతి

by | Jan 8, 2025 | వార్తలు

జనవరి 10 న, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని, తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల ను ఇవ్వడానికి గేట్ లు ఓపెన్ చేశారు.

ఈ టోకెన్లను జారీ చేసే సమయంలో, తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద, ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది.  ఈ తోపులాటలో ఒక భక్తురాలు మృతి చెందింది.  ఈ ఘటనలో మరో ఆరుగురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు.  వీరిని రుయా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు