టాప్ 10 న్యూస్
Breaking News : హైదరాబాద్ ఉప్పల్ లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాప్ మూర్తి కంఫోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్థి నష్టం
టాప్ 10 న్యూస్
Breaking News : హైదరాబాద్ ఉప్పల్ లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాప్ మూర్తి కంఫోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్థి నష్టం
అండర్ 19 వరల్డ్ కప్ విజేత భారత్
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో, భారత జట్టు, దక్షిణ ఆఫ్రికా పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
83 పరుగుల లక్ష్య ఛేదనలో, ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న, ఓపెనర్ కమలిని 8 పరుగుల వద్ద అవుట్ అయ్యింది
మరో ఓపెనర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన ఫామ్ ని కొనసాగిస్తూ
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ : భారత జట్టు లక్ష్యం 83 పరుగులు
కౌలాలంపూర్ లో జరుగుతోన్న, అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ గెలిచిన దక్షిణ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణ ఆఫ్రికా 82 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
భారత బౌలర్లలో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష మూడు వికెట్లు తీయగా
ట్రంప్ దూకుడు ; కెనడా, మెక్సికో, చైనా లకు షాక్
అమెరికా అధ్యక్షుడైన రోజు నుండే ట్రంప్ తన దూకుడు ను ప్రదర్శిస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు చేసి, ఆ ఆదాయాన్ని సుంకాల ద్వారా తీసుకువస్తానని కెనడా, మెక్సికో, చైనా లకు హెచ్చరికలు పంపాడు. అయితే ఆ హెచ్చరికలను నిజం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశాడు
బీసీసీఐ నమన్ అవార్డులు ; సచిన్ కు లైఫ్ టైం అచీవ్ మెంట్
ముంబై లో బీసీసీఐ వార్షికోత్సవ ఉత్సవాల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన వారిని బీసీసీఐ ‘నమన్’ అవార్డు లతో సత్కరించింది.
ఇండియన్ క్రికెట్ గాడ్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను, సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు 2024 వరించింది
బడ్జెట్ లో కీలకాంశాలు
1. ధన్ ధాన్య యోజన – 100 జిల్లాల్లో ప్రారంభించబడుతుంది…
2. తుర్, ఉరద్ మరియు మసూర్ పప్పు కోసం 6 సంవత్సరాల ప్రత్యేక మిషన్
3. మఖానా బోర్డు బీహార్లో ఏర్పాటు చేయబడుతుంది…
4. 4 సంవత్సరాల పాటు పప్పుధాన్యాలను కొనుగోలు చేయడానికి కేంద్ర సంస్థలు
5. రాష్ట్రాల సహకారంతో కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తి కోసం కొత్త పథకాలు
టాక్స్ పేయర్స్ కు భారీ ఊరట, కానీ
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ టాక్స్ పేయర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. 12 లక్షల వరకుఆదాయం ఉన్న వారికి, పన్ను మినహాయింపు. దీని వలన, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి దోహద పడుతుంది. మధ్య తరగతి ప్రజలు సేవింగ్స్ / ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి దోహద పాదుడుతుంది.
లైవ్ : బడ్జెట్ 2025-26
హర్షిత్ రానా కంకషన్ సబ్ స్టిట్యూట్ వివాదం ; ముమ్మాటికీ తప్పేనా?
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టి 20 మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠభరితం గా సాగిన ఈ మ్యాచ్ లో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రానా కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు. దీని పై పెద్ద వివాదం చెలరేగింది
ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం ; సిరీస్ కైవసం
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య పుణె లో జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో,, భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, 3-1 తో సిరీస్ ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్ ల నష్టానికి 181 పరుగులు చేసింది
రాణించిన శివమ్ దూబే, హార్దిక్ పాండ్య ; ఇంగ్లాండ్ లక్ష్యం 182
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య పుణె లో జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్ ల నష్టానికి 181 పరుగులు చేసింది
కెసిఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కెసిఆర్ అసెంబ్లీ కి వస్తే మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వివరాలను లెక్కలతో సహా చెపుతాను అని తెలంగాణ ముఖమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పది ఏళ్ళ పాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ని దివాళా రాష్ట్రం గా మార్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ ని ఆరోపించారు