వార్తలు
2024-25 ఈపీఎఫ్ వడ్డీ రేటును ఫిక్స్ చేసిన EPFO

2024-25 ఈపీఎఫ్ వడ్డీ రేటును ఫిక్స్ చేసిన EPFO

2024-25 ఈపీఎఫ్ వడ్డీ రేటును ఫిక్స్ చేసిన EPFO
2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25% గా EPFO నిర్ణయించింది. సెంట్రల్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఈ విషయాన్నీ కేంద్ర ఆర్ధిక శాఖకు పంపుతారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తరవాత అధికారికంగా ఈ వడ్డీ రేటును ప్రకటిస్తారు

WPL : రాయల్ చాలెంజర్స్ పై గుజరాత్ జెయింట్స్ విజయం

WPL : రాయల్ చాలెంజర్స్ పై గుజరాత్ జెయింట్స్ విజయం

రాయల్ చాలెంజర్స్ పై గుజరాత్ జెయింట్స్ విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది

ఛాంపియన్స్ ట్రోఫీ – ఆసక్తికరం గా గ్రూప్ బి సమీకరణాలు

ఛాంపియన్స్ ట్రోఫీ – ఆసక్తికరం గా గ్రూప్ బి సమీకరణాలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో గ్రూప్ బి సమీకరణాలు ఆసక్తికరం గా మారాయి.
గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లు ఉన్నాయి. నాలుగు జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడాయి.
ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది
సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది

పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మ్యాచ్ వరుణ దేవుడికి అంకితం

పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మ్యాచ్ వరుణ దేవుడికి అంకితం

పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మ్యాచ్ వరుణ దేవుడికి అంకితం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, రావల్పిండి లో ఈ రోజు జరగాల్సిన పాకిస్థాన్, బాంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది
ఛాంపియన్స్ ట్రోఫీ కి వేదికైన పాకిస్థాన్ కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే గూటికి చేరుకోవాల్సిన పరిస్థితి.

WPL : యూపీ వారియర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

WPL : యూపీ వారియర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

WPL : యూపీ వారియర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది

75 పరుగులు చేయడమే కాకుండా, 3 వికెట్ లు తీసిన నాట్ సీవర్ బృంట్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది

 ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ విజయం

 ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ విజయం

C Trophy : ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘానిస్తాన్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ 49.5 వర్ల లో 217 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

తండేల్ నుండి నమో నమః శివాయ పాట విడుదల

తండేల్ నుండి నమో నమః శివాయ పాట విడుదల

తండేల్ నుండి నమో నమః శివాయ పాట విడుదల
ఇటీవల విడుదలై నాగ చైతన్య కెరీర్ మొదటి 100 కోట్ల సినిమా గా నిలిచిన సినిమా తండేల్. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు. మహా శివ రాత్రి కానుకగా ఈ చిత్రంలోని….

ఇంగ్లాండ్ మాస్టర్స్ పై ఇండియా మాస్టర్స్ ఘన విజయం

ఇంగ్లాండ్ మాస్టర్స్ పై ఇండియా మాస్టర్స్ ఘన విజయం

ఇంగ్లాండ్ మాస్టర్స్ పై ఇండియా మాస్టర్స్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 లో భాగంగా ఇండియన్ మాస్టర్స్, ఇంగ్లాండ్ మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 25 పరుగులు చేసిన మాడి ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టులో టాప్ స్కోరర్

మాజీ మంత్రి రోజా బ్యాక్ టు టెలివిజన్

మాజీ మంత్రి రోజా బ్యాక్ టు టెలివిజన్

మాజీ మంత్రి రోజా బ్యాక్ టు టెలివిజన్
మాజీ మంత్రి, ఏం ఎల్ ఎ ఆర్ కే రోజా మళ్ళీ టెలివిజన్ బాట పట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైస్సార్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంతే కాకుండా నగరి నుండి రోజా కూడా ఘోరం గా ఓడిపోయారు
ప్రస్తుతం రాజకీయాలలో రోజా పాత్ర పెడదాం ఏమి లేదు. ఏం ఎల్ ఎ గా గెలిచికుంటే కనీసం అసెంబ్లీ కి వెళ్లాల్సి వచ్చేది

2026 నుండి సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రెండు సార్లు!

2026 నుండి సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రెండు సార్లు!

2026 నుండి సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రెండు సార్లు
సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026 నుండి సరికొత్త విద్య విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
2026 నుండి పదవ తరగతి పరీక్షలను రెండు సార్లు రాసే అవకాశం కల్పిస్తోంది. అయితే మొదటి సారి ఫిబ్రవరిలో, రెండవ సారి మే లో పరీక్షలు జరుగుతాయి.

పుష్ప  :  సగం మంది పిల్లలు చెడిపోయారని స్కూల్ టీచర్ ఆవేదన  

పుష్ప : సగం మంది పిల్లలు చెడిపోయారని స్కూల్ టీచర్ ఆవేదన  

పుష్ప సినిమా చూసి సగం మంది పిల్లలు చెడిపోయారని స్కూల్ టీచర్ ఆవేదన. పుష్ప సినిమా తీసింది కూడా గతంలో ఒక లెక్కల మాష్టారు.
పిల్లల హెయిర్ స్టైల్, వాళ్ళు మాట్లడే వల్గర్ భాష. ఇవేమి పట్టించుకోకుండా మేము ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతున్నాం.
ఒక టీచర్ గా పిల్లవాడికి అని నేర్పిస్తాం. పిల్లవాడిని పైకి తీసురావడానికే ప్రయత్నిస్తాం. కానీ హెయిర్ స్టైల్ గురించి పేరెంట్స్ కి చెప్పి నా మార్పు రాదు. తల్లి తండ్రులు కూడా మా మాట వినడం లేదు. మేము ఏమి చేయాలి.

WPL : గుజరాత్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

WPL : గుజరాత్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

WPL : గుజరాత్ జెయింట్స్, పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది