ఛాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్ విజయ లక్ష్యం 250 పరుగులు
రాణించిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక పాండ్య ; న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ కు 5 వికెట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది












