వార్తలు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు విజయ లక్ష్యం 175 పరుగులు

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు విజయ లక్ష్యం 175 పరుగులు

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు విజయ లక్ష్యం 175 పరుగులు
చెలరేగిన రహానే, నరైన్ ; 3 వికెట్ల తో రాణించిన కృనాల్ పాండ్య
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచినా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను భయపెట్టారు : నంద్యాల ఎంపీ

పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను భయపెట్టారు : నంద్యాల ఎంపీ

పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను భయ భ్రాంతులకు గురి చేశారు: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పంట భూమి పూజ కోసం కర్నూల్ జిల్లా లో ఓర్వకల్లు మండలంలో పూడిచర్ల కు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

పివిఆర్ ఐనాక్స్ లో ఐపీల్ మ్యాచ్ లు

పివిఆర్ ఐనాక్స్ లో ఐపీల్ మ్యాచ్ లు

పివిఆర్ ఐనాక్స్ లో ఐపీల్ మ్యాచ్ లు
ప్రముఖ సినిమా చైన్ సంస్థ పివిఆర్ ఐనాక్స్ బీసీసీఐ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ని వీకెండ్ మ్యాచ్ లను, ప్లే ఆఫ్ మ్యాచ్ లను ప్రసారం చేయడానికి ఒప్పందం చేసుకుంది
దేశంలో సుమారు 30 నగరాలలో ఈ ఐపీల్ మ్యాచ్ లను పివిఆర్ ఐనాక్స్ థియేటర్ల లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు

రోహిత్ శర్మ ని తలపిస్తోన్న లిటిల్ హిట్ మాన్ సోనియా ఖాన్

రోహిత్ శర్మ ని తలపిస్తోన్న లిటిల్ హిట్ మాన్ సోనియా ఖాన్

రోహిత్ శర్మ ని తలపిస్తోన్న లిటిల్ హిట్ మాన్
పాకిస్థాన్ కు చెందిన ఆరేళ్ళ ఒక చిన్నారి క్రికెట్ ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన చిన్నారి సోనియా ఖాన్ క్రికెట్ వీడియో లు చూస్తే ముచ్చటేస్తోంది. క్రికెట్ అభిమానులు ఈ వీడియో ని చూసి మురిసిపోతున్నారు.

ఐపీల్ ఓపెనింగ్ సెరిమొని కు కింగ్ అఫ్ బాలీవుడ్ పఠాన్

ఐపీల్ ఓపెనింగ్ సెరిమొని కు కింగ్ అఫ్ బాలీవుడ్ పఠాన్

ఐపీల్ ఓపెనింగ్ సెరిమొని కు కింగ్ అఫ్ బాలీవుడ్ పఠాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ సెరిమొని కు కింగ్ అఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ వస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఐపీల్ పోస్ట్ చేసింది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం నేడే ప్రారంభం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం నేడే ప్రారంభం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం నేడే ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025, 18 వ సీజన్ నేడే ప్రారంభమవుతోంది. ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 22 న అనగా ఈ రోజు ప్రారంభమై మే 25 న ముగుస్తుంది.

3వ టి 20 లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఘన విజయం

3వ టి 20 లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఘన విజయం

3వ టి 20 లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఘన విజయం
న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడవ టి 20 మ్యాచ్ లో పాకిస్థాన్ న్యూజిలాండ్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎట్టకేలకు పాకిస్థాన్ గెలిచింది. ఆది కూడా 204 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్ల లో చేధించి మరి గెలిచింది
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 19.5 ఓవర్ల లో 204 పరుగుకులకు అల్ అవుట్ అయ్యింది

ఐస్ క్రీం వెండర్ కు చుక్కలు చూపించిన మహానటి కీర్తి సురేష్

ఐస్ క్రీం వెండర్ కు చుక్కలు చూపించిన మహానటి కీర్తి సురేష్

ఐస్ క్రీం వెండర్ కు చుక్కలు చూపించిన మహానటి కీర్తి సురేష్
ఐస్ క్రీం లు అమ్మేవాళ్ళు ఐస్ క్రీం మనకు ఇస్తూ, మన చేతికి చిక్కకుండా మనల్ని ఆడిస్తూ ఉంటారు. చాల మందికి సరదాగా ఉంటుంది.
టర్కిష్ ఐస్ క్రీం అమ్మేవాళ్ళు ఇలాంటి గారడీ విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. వేళ్ళు చేసే తక్కు టమార విద్యలకు ఒక్కోసారి చికాకు వస్తుంది

సచిన్, బిల్ గేట్స్ వడాపావ్ బ్రేక్ లో ముచ్చట్లు 

సచిన్, బిల్ గేట్స్ వడాపావ్ బ్రేక్ లో ముచ్చట్లు 

ప్రస్తుత బిల్ గేట్స్ భారత దేశంలో పర్యటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే
బిల్ గేట్స్ భారత దేశం లో ప్రముఖులు అందరిని కలుస్తూ వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కూడా కలిశారు. మన దేశ పర్యటనలో బిల్ గేట్స్ మన వంటలను రుచి చూస్తూ ఆస్వాదిస్తున్నారు

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ; భారత దేశం ఎన్నో స్థానంలో అంటే

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ; భారత దేశం ఎన్నో స్థానంలో అంటే

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025
ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 20 ని ఇంటర్నేషనల్ డే అఫ్ హ్యాపీనెస్ గా జరుపుకుంటారు. ఆక్స్ ఫోర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గల్లుప్ తో కలిసి ఈ వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ కు ఆద్యం పోశారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ను విడుదల చేశారు నిర్వాహకులు
ఎక్కువ సంతోషకరం గా ఉండే దేశాలలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది. రెండవ స్థానంలో డెన్మార్క్ ఉంది

ఫ్యాన్ మీట్ కు డబ్బు వసూలు చేయడం పై మెగాస్టార్ ఆగ్రహం

ఫ్యాన్ మీట్ కు డబ్బు వసూలు చేయడం పై మెగాస్టార్ ఆగ్రహం

ఫ్యాన్ మీట్ కు డబ్బు వసూలు చేయడం పై మెగాస్టార్ ఆగ్రహం
యూకే లో ఫ్యాన్ మీట్ కు కొంత మంది డబ్బులు వసూలు చేశారని మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు
ప్రియమైన అభిమానులారా, నన్ను కలవడానికి మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతలు నా మనసును కదిలించాయి. అయితే కొంత మంది ఫ్యాన్ మీట్ కు డబ్బులు వసూలు

మాటలు రావడం లేదు అన్న మెగాస్టార్ చిరంజీవి

మాటలు రావడం లేదు అన్న మెగాస్టార్ చిరంజీవి

మాటలు రావడం లేదు అన్న మెగాస్టార్ చిరంజీవి
మొదటిసారి బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమం పై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు
పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఇంత మంది మంత్రులు, సెక్రటరీలు, పార్లమెంట్ సభ్యులముందు నన్ను సత్కరించడం, మీరు నా గురించిన మాట్లాడిన