4వ టెస్ట్ లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం
భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టులో 340 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 155 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్ఠాలలో పడిన భారత జట్టును, జైస్వాల్, రిషబ్ పంత్ నాలుగవ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు
Read More
Recent Comment