Author: Krish

ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్

ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్
మరో ఐదు రోజుల్లో, అంటే ఫిబ్రవరి 5 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు ఐదు రోజుల ముందు కేజ్రీవాల్ కు పెద్ద షాక్
కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు
కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయినట్లుగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు

Read More

కెసిఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కెసిఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కెసిఆర్ అసెంబ్లీ కి వస్తే మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వివరాలను లెక్కలతో సహా చెపుతాను అని తెలంగాణ ముఖమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పది ఏళ్ళ పాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ని దివాళా రాష్ట్రం గా మార్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ ని ఆరోపించారు

Read More

టాప్ 10 న్యూస్

టాప్ 10 న్యూస్

• కిన్నెరా అఖాడా నుండి మమతా కులకర్ణి బహిష్కరణ

• రేపు, అనగా, శనివారం, క్రికెట్ గాడ్, సచిన్ టెండూల్కర్ కు ‘సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అఫ్ ది ఇయర్ 2024’ అవార్డు ప్రదానం చేయనున్న బీసీసీఐ

Read More

అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు ఘన విజయం

అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో, ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో, కేవలం ఇద్దరు ప్లేయర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.

Read More

Recent Comment