ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్
ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్
మరో ఐదు రోజుల్లో, అంటే ఫిబ్రవరి 5 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు ఐదు రోజుల ముందు కేజ్రీవాల్ కు పెద్ద షాక్
కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు
కీలక సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఏడుగురు ఏం ఎల్ ఎ లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయినట్లుగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు

Recent Comment