అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : భారత జట్టు లక్ష్యం 114 పరుగులు
అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : భారత జట్టు లక్ష్యం 114 పరుగులు
మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో, కేవలం ఇద్దరు ప్లేయర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు

Recent Comment