5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ముంబై లో జరిగిన 5 వ టి 20 లో ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీనితో భారత్ సిరీస్ ను 4-1 తో గెలుచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు. గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి

Recent Comment