అల్లు అర్జున్ కధానాయకుడిగా వచ్చిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ ప్రోమో వదిలారు. బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన పుష్ప-2, దంగల్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి రికార్డు ను కూడా 200 కోట్లమార్జిన్ తో దాటింది
20 నిమిషాల నిడివితో ఉన్న అదనపు కంటెంట్ ను జత చేశారు. బాహుబలి కి ఆలా చేయలేదు. ఓ టి టి లో మరికొంత కంటెంట్ ను జత చేయవచ్చు. సుకుమార్ సుమారు ఐదు గంటల కంటెంట్ ని తీసి ఉంటాడు
నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియాలి. ఎందుకంటె హిందీలో ఇంకా 40-50 లక్షల వసూళ్లు వస్తున్నాయి. మరికొంత కంటెంట్ యాడ్ చేస్తారా లేదా ఓ టి టి లో విడుదల చేస్తారా తెలియాలి
కంగ్రాట్యులేషన్స్ తో మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్, డీస్పీ, సుకుమార్

