వార్తలు
టీ 20 లో, ఇంగ్లాండ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం

టీ 20 లో, ఇంగ్లాండ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం

మొదటి టీ 20 లో ఇంగ్లాండ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టి 20 మ్యాచ్ లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది .
కోల్ కతాలోని, ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది భారత జట్టు.

విజృంభిస్తున్న డొనాల్ద్ ట్రంప్

విజృంభిస్తున్న డొనాల్ద్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విజృంభిస్తున్నారు. ఎవరైనా బాధ్యతలు చేపట్టగానే కీలకమైన ఫైల్ పై సంతకం చేస్తారు. ట్రంప్ ఎన్నికైన మొదటి రోజే అనే కీలక ఆదేశాలు జారీ చేశారు. వాటిలో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం
• ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటకు రావడం. కోవిద్ సమయం లో హూ సమర్దవంతంగా పనిచేయలేదని ట్రంప్ అప్పటి ఆరోపణ. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా సుమారు 500 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

జనసేన కుకేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. జనసేన పార్టీ కి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది. పార్టీ ని రిజిస్టర్ చేసారు ఇప్పటివరకు. అయితే ఇప్పటినుండి, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ గా అవతరించడంతో, గాజు గ్లాస్ గుర్తును వేరే ఎవరికి కేటాయించరు

భారత మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్

భారత మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్

భారత మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్
అండర్ 19 క్రికెట్ : భారత, మలేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆఖరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా నాలుగు ఓవర్ లలో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు వైష్ణవి శర్మ.

దిల్ రాజు ఆస్తుల మీద, ఐటి సోదాలు

దిల్ రాజు ఆస్తుల మీద, ఐటి సోదాలు

దిల్ రాజు ఆస్తుల మీద, ఐటి సోదాలు
దిల్ రాజు, ఈ సంక్రాంతికి నిర్మాతగా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలను రిలీజ్ చేశాడు. అంతే కాకుండా బాల కృష్ణ ‘డాకు మహారాజ్’ ను డిస్ట్రిబ్యూట్ చేశాడు.
వీటిలో దిల్ రాజు నిర్మాతగా తీసిన గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా. పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు దిల్ రాజు స్వయంగా చెప్పాడు

సంజయ్ రాయ్ కి యావజ్జీవ శిక్ష ను విధించిన సిబిఐ స్పెషల్ కోర్ట్

సంజయ్ రాయ్ కి యావజ్జీవ శిక్ష ను విధించిన సిబిఐ స్పెషల్ కోర్ట్

సంజయ్ రాయ్ కి యావజ్జీవ శిక్ష ను విధించిన సిబిఐ స్పెషల్ కోర్ట్
కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ అభయ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ కి, సీల్ధా సిబిఐ స్పెషల్ కోర్ట్, యావజ్జీవ శిక్ష ను విధించింది.
సీల్ధాలోని సిబిఐ స్పెషల్ కోర్ట్ ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు తో పాటు, 50000 రూపాయల జరిమానాను విధించింది

సమంత నెంబర్ వన్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్

సమంత నెంబర్ వన్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్

సమంత నెంబర్ వన్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్
ఆర్మాక్స్ సంస్థ, దేశం లోనే, మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ విడుదల చేసింది.
ఈ లిస్ట్ లో సమంత అగ్రస్థానం లో ఉంది. పెద్దగా సినిమాలు లేక పోయిన, వెబ్ సిరీస్ ల తో నెంబర్ వన్ స్థానంలో ఉండడం ఆషామాషీ కాదు .

ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్  హీరో

ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్  హీరో

ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో
ప్రాంతీయ సినిమా ఎల్లలను చెరిపేసిన రాజమౌళికి ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్నది ఒకటే అది ‘భారతీయ సినిమా’.
ఆర్మాక్స్ సంస్థ, దేశం లోనే, మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ విడుదల చేసింది. ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని, గతంలోనే ప్రగఢ టీవీ డిజిటల్ (యు ట్యూబ్) ఛానల్ లో స్టోరీ పబ్లిష్ చేసింది. అదే నిజం అయ్యింది.

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల దావోస్ పర్యటన

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల దావోస్ పర్యటన

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల దావోస్ పర్యటన
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్ర బాబు నాయుడులు, దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారు.
ఈ నెల 20 నుండి 24 వరకు ఈ సదస్సు జరుగుతుంది. చంద్రబాబు వెంట లోకేష్ కూడా వెళ్లారు. పరిశ్రమల శాఖా మంత్రి టి జి భరత్ కూడా చంద్రబాబుతో వెళుతున్నారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళుతున్నారు

ట్రంప్ కు అంబానీ దంపతుల విషెస్

ట్రంప్ కు అంబానీ దంపతుల విషెస్

ట్రంప్ కు అంబానీ దంపతుల విషెస్

వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేట్ రిసెప్షన్‌లో, అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్‌కు, శ్రీమతి నీతా మరియు శ్రీ ముఖేష్ అంబానీ, ప్రమాణ స్వీకారానికి ముందు, అభినందనలు తెలిపారు.

సింగపూర్ బోట్ ట్రిప్ నుండి సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్ బోట్ ట్రిప్ నుండి సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్ బోట్ ట్రిప్ నుండి సీఎం రేవంత్ రెడ్డి
సింగపూర్ పర్యటన లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్ వీడియో పోస్ట్ చేశారు. అదేంటో మీరు చదవండి, చూడండి

తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా

తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా

తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ‘మీ టికెట్’ అనే యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ ను డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ – డెలివరీ విభాగం మన ముందుకు తీసుకు వచ్చింది. . ఈ యాప్ ను, ప్లే స్టోర్ నుండి ‘మీ టికెట్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదటగా మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకుని, తరవాత మీ వివరాలతో లాగ్ ఇన్ అవ్వండి.