ఎయిర్ టెల్, జియో ల మధ్య సాటిలైట్ ఇంటర్నెట్ పోటీ
సాటిలైట్ సహాయంతో తెలివిజన్ కార్యక్రమాలే కాదు ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతమైన వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం మన భారత దేశంలో కూడా లభించనుంది.
ఎయిర్ టెల్, జియో ల మధ్య సాటిలైట్ ఇంటర్నెట్ పోటీ
సాటిలైట్ సహాయంతో తెలివిజన్ కార్యక్రమాలే కాదు ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతమైన వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం మన భారత దేశంలో కూడా లభించనుంది.
అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ నుండి పి వి సింధు అవుట్
అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో పి వి సింధు మొదటి రౌండ్లోనే కిమ్ గా యున్ చేతిలో ఓడిపోయింది.
హోరా హోరీగా సాగిన మొదటి గేమ్ లో పి వి సింధు 21-19 తో విజయం సాధించింది.
WPL : ముంబై ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ముంబై ఇండియన్స్ పై 11పరుగుల తేడాతో విజయం సాధించింది
ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ కు చేరుకోగా, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ మార్చ్ 13 న ఆడాల్సి ఉంది. మార్చ్ 15 న విమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ జరుగుతుంది
రోహిత్ శర్మకు ఐసీసీ ఝలక్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు, న్యూజిలాండ్ ను ఓడించి మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టును నడిపించిన నాయకుడు రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు న్యూజిలాండ్ ను ఓడించి మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది.
శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడు. అయితే మొత్తం టోర్నీ లో రచిన్ రవీంద్ర అత్యధిక పరుగులు సాధించిన అఆటగాడు
WPL : గుజరాత్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది
గుజరాత్ జెయింట్స్ ను ఫుల్మలీ తన వీరోచిత ఇన్నింగ్స్ లో మళ్ళీ రేస్ లో కి తీసుకు వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో 75 ఏళ్ళ సునీల్ గవాస్కర్ డాన్స్
భారత జట్టు మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో దేశమంతా సంబరాలలో మునిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరు భారత జట్టు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు
ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మకు అనుష్క హగ్ ;
ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన తరవాత, రోహిత్ శర్మ తన పాపా తో ఆడుకుంటుండగా, రోహిత్ ను పిలిచి కంగ్రాట్స్ చెప్పి….
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ; 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో 252 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 105 పరుగులు జోడించారు. ఆ తరవాత వచ్చిన విరాట్ కోహ్లీ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యిన కొద్దిసేపటికే 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు
సెమి ఫైనల్ లో సచిన్ సేన ; మార్చ్ 13 న సెమి ఫైనల్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో ఇండియా మాస్టర్స్ సెమి ఫైనల్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మార్చ్ 13
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : భారత విజయ లక్ష్యం 252 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది
బ్రేస్ వెల్ బ్రేస్ వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
ఛాంపియన్స్ ట్రోఫీ : టీం ఇండియా కి దిష్టి తీసిన ముంబై ఇండియన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు గెలవాలని ముంబై ఇండియన్స్ దిష్టి తీసింది