Author: Krish

తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా

తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ‘మీ టికెట్’ అనే యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ ను డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ – డెలివరీ విభాగం మన ముందుకు తీసుకు వచ్చింది. . ఈ యాప్ ను, ప్లే స్టోర్ నుండి ‘మీ టికెట్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదటగా మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకుని, తరవాత మీ వివరాలతో లాగ్ ఇన్ అవ్వండి.

Read More

కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్

కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్

కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయి ని దోషి గా కోర్ట్ తీర్పు వెలువరించింది.
సిబిఐ ఇచ్చిన ఆధారాలతో సెక్షన్ 64, 66, 103 (1), బి ఎన్ ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 120 మంది సాక్షులను విచారించిన కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది కోర్ట్

Read More

థమన్ ఆవేదనకు బాసటగా మెగాస్టార్

అభిమానులందు తెలుగు సినీ అభిమానులు వేరయా. ఒక హీరో గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇంకో హీరో ని నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సినీ అభిమాని ఈ విషయం అర్ధం చేసుకోలేరు.
తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్ళింది. అయితే తెలుగు సినిమా తెలుగు అభిమానులు మాత్రమే తీస్తున్నారు. ముఖ్యంగా అభిమానం వెర్రి తలలు వేస్తోంది. ఒక హీరో ని అమితంగా అభిమానించేవారు మరో హీరో సినిమా ని ప్లాప్ చేయాలనీ కోరుకుంటున్నారు. హీరోలందరూ బాగానే సఖ్యతగా ఉన్నారు. అభిమానుల వేషాలు వెర్రి తలలు వేస్తున్నాయి

Read More

తెలంగాణ బీర్ బాబులకు కింగ్ ఫిషర్ షాక్

తెలంగాణ బీర్ బాబులకు కింగ్ ఫిషర్ షాక్
కింగ్ ఫిషర్ బీర్ ను సప్లై చేసే యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కింగ్ ఫిషర్ బీర్ ను తెలంగాణ లో సప్లై చేయడం ఆపేసింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ మరో 15 రోజులు వరకు సరిపోతాయి. అయితే ఆ తర్వాత కింగ్ ఫిషర్ బీర్ దొరకదు. ఇది బీర్ బాబులకు షాకింగ్ న్యూస్.

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల భారీ ప్యాకేజిని ప్రకటించింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి, నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ధన్యవాదాలు తెలిపారు

Read More

Recent Comment