తొక్కిసలాట ఘటనలకు ఎవరు బాధ్యులు
నిన్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. 60మంది దాకా గాయపడ్డారు
కుంభమేళాలో తొక్కిసలాటలు ఇదే మొదటి సారి కాదు. ఆ మాటకొస్తే తొక్కిసలాటలు అసలు మనకు కొత్తేమి కాదు. కానీ ఈ తొక్కిసలాటల నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి. వీటిని ఎలా నియంత్రించ వచ్చు అనే దానిమీద చర్చలు జరిపి, తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై దృష్టి సారించాలి

Recent Comment