ఇంగ్లాడ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం
ఇంగ్లాడ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగపూర్ లో జరుగుతోన్న మొదటి వన్ డే లో భారత జట్టు ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడలేదు
249 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకు అవుట్ అవ్వగా, జైస్వాల్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

Recent Comment