AP : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైనా అభ్యర్థులు వీళ్ళే

by | Mar 13, 2025 | రాజకీయాలు

ఏం ఎల్ ఎ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన కూటమి అభ్యర్థులు ఎవరెవరో చూద్దాం.  ఆంధ్ర ప్రదేశ్ లోని 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయింది

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, నామినేషన్లు దాఖలు చేసిన వారినే విజేతలుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎమ్మెల్సీ అయినా ఆ ఐదుగురు ఎవరో తెలుసా

కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) – జనసేన పార్టీ

బీద రవిచంద్ర – తెలుగుదేశం పార్టీ

కావాలి గ్రీష్మ ప్రసాద్ (తెలుగుదేశం పార్టీ)

బి తిరుమల నాయుడు (తెలుగుదేశం పార్టీ)

సోము వీరాజు (భారతీయ జనతా పార్టీ)