70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ’
70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ సినిమా జనవరి 12, 1955 న విడుదలయ్యింది. ఈ సినిమా, అప్పట్లోనే, 100 రోజులు ఆడింది
విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, నాగి రెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎల్ వి ప్రసాద్
ఈ సినిమాలో ముఖ్య తారాగణం : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్ వి రంగారావు, సావిత్రి, జమున
సంగీతం : ఎస్ రాజేశ్వర రావు | సినిమాటోగ్రఫీ : మార్కస్ బార్ట్లే

Recent Comment