మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
గచ్చి బౌలి లో మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐ టి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు, పలువురు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Recent Comment