కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎం పి డి ఓ జవహర్ బాబును పరామర్శించడానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు, అభిమానులు ఓ జి అని అరుస్తుండాగా మాట్లాడితే relevance ఉండాలి అన్నారు.
సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడగగా కొంత అసహనానికి గురయ్యారు. మనుషులు చనిపోతుంటే, సినిమాలు ఎలా మాట్లాడతాం అని అన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అని అన్నారు
ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ DVV Entertainments ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ మీకోసం
పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓ జి, హరి హర వీర మల్లు, ఉస్తాద్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, పూర్తి స్థాయిలో ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు.

