ఛాంపియన్స్ ట్రోఫీ : బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ : బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు భారత, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
229 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు మొదటి వికెట్ కు 69 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Recent Comment