Author: Krish

C Trophy : భారత్ విజయ లక్ష్యం 242 పరుగులు

C Trophy : భారత్ విజయ లక్ష్యం 242 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ను ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, 49.4 ఓవర్లలో 241 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

Read More

గెట్ రెడీ మ్యాడ్ బాయ్స్.. ‘మ్యాడ్ స్క్వేర్’ టీజ‌ర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

గెట్ రెడీ మ్యాడ్ బాయ్స్.. ‘మ్యాడ్ స్క్వేర్’ టీజ‌ర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌….

Read More

ఛావా’ వ‌సూళ్ల ప్రభంజనం.. ‘పుష్ప-2’ రికార్డ్స్ బ్రేక్ చేసేలా!

‘ఛావా’ వ‌సూళ్ల ప్రభంజనం.. ‘పుష్ప-2’ రికార్డ్స్ బ్రేక్ చేసేలా!

బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

Read More

భారత్, పాక్ మ్యాచ్ మొదలు కాకముందు చెత్త రికార్డులు

భారత్, పాక్ మ్యాచ్ మొదలు కాకముందు చెత్త రికార్డులు
భారత్, పాసాకిస్థాన్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం ద్వారా భారత్ రికార్డు సృష్టించింది

Read More

యుగానికి ఒక్కడు’ రీ రిలీజ్‍ డేట్ ఇదే.. సీక్వెల్‌లో బిగ్ ట్విస్ట్!

‘యుగానికి ఒక్కడు’ రీ రిలీజ్‍ డేట్ ఇదే.. సీక్వెల్‌లో బిగ్ ట్విస్ట్!

సినీ ప్రియులను అలరించిన చిత్రాల్లో ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు) ముందు వరుసలో ఉంటుంది. కోలీవుడ్‌ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘రేయ్ ఎవర్రా మీరంతా’ అంటూ కార్తీ పలికిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‍ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Read More

Recent Comment