C Trophy : భారత్ విజయ లక్ష్యం 242 పరుగులు
C Trophy : భారత్ విజయ లక్ష్యం 242 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ను ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, 49.4 ఓవర్లలో 241 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

Recent Comment