ఇటీవల పట్టుదలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ఇప్పుడు గుడ్ బాడ్ అగ్లీ తో పలకరించబోతున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన, త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు
ఈ నెల 10 న సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ తమిళం లో నిర్మిస్తోన్న మొదటి సినిమా.

